
'శాసనసభ నిబంధనల్ని కేజ్రివాల్ ఉల్లంఘించారు'
న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శాసన సభ నియమ నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ నేత విజయ్ జాలీ విమర్శించారు. అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ టోపిని కేజ్రివాల్ పెట్టుకోవడాన్ని జోలీ తప్పపట్టారు.
Jan 1 2014 5:41 PM | Updated on Apr 4 2018 7:42 PM
'శాసనసభ నిబంధనల్ని కేజ్రివాల్ ఉల్లంఘించారు'
న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శాసన సభ నియమ నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ నేత విజయ్ జాలీ విమర్శించారు. అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ టోపిని కేజ్రివాల్ పెట్టుకోవడాన్ని జోలీ తప్పపట్టారు.