కిరండోల్ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ | Goods train derails in Kirandole way | Sakshi
Sakshi News home page

కిరండోల్ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్

Published Tue, Sep 8 2015 10:51 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

విశాఖ నుంచి కిరండోల్ వెళుతున్న ఓ గూడ్స్ రైలు బొర్రా -గరకవలస స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పట్టాలు తప్పింది.

అనంతగిరి: విశాఖ నుంచి కిరండోల్ వెళుతున్న ఓ గూడ్స్ రైలు బొర్రా -గరకవలస స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఈ రైలు విశాఖ నుంచి బొగ్గుతో వెళుతోంది. రెండు బోగీలు పట్టాలు తప్పడంతో సుమారు 200 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతిన్నది.

దీంతో బుధవారం ఈ మార్గంలో విశాఖ- కిరండోల్ ప్యాసింజర్ రైలు సర్వీసు నడవడంపై సందేహాలు నెలకొన్నాయి. రైల్వే సిబ్బంది బుధవారం ఉదయం లోపు ట్రాక్ మరమ్మతు చర్యలు చేపడితే తప్ప ఈ మార్గంలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తిరిగే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement