ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రికవరీ ఫండ్ సిరీస్ 2 | ICICI Prudential India Recovery Fund Series 2 | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రికవరీ ఫండ్ సిరీస్ 2

Published Sun, Mar 29 2015 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

ICICI Prudential India Recovery Fund Series 2

 హైదరాబాద్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా ఇండియా రికవరీ ఫండ్ సిరీస్ 2ను ప్రవేశపెట్టింది. 3.5 సంవత్సరాల వ్యవధి గల ఈ క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైనదని సంస్థ తెలిపింది. రాబోయే 3-5 సంవత్సరాల్లో దేశీ ఎకానమీ మరింత పుంజుకుంటుందన్న అంచనాల కారణంగా.. షేర్లు తదితర సాధనాల్లో ఈ ఫండ్ నిధులను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ సీఈవో నిమేష్ షా పేర్కొన్నారు. ఇందులో కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement