శ్రీనగర్: అధిక హిమపాతంతో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు. హిమపాతానికి తోడు కొండచరియలు విరిగి పడడంతో హైవేపై రాకపోకలు నిలిపివేసినట్టు వెల్లడించారు. విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Published Mon, Mar 2 2015 9:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
శ్రీనగర్: అధిక హిమపాతంతో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు. హిమపాతానికి తోడు కొండచరియలు విరిగి పడడంతో హైవేపై రాకపోకలు నిలిపివేసినట్టు వెల్లడించారు. విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.