కుంభమేళాను ప్రారంభించిన హోంమంత్రి | kumbamela started by rajnath singh | Sakshi
Sakshi News home page

కుంభమేళాను ప్రారంభించిన హోంమంత్రి

Published Tue, Jul 14 2015 7:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

కుంభమేళాను ప్రారంభించిన హోంమంత్రి

కుంభమేళాను ప్రారంభించిన హోంమంత్రి

నాసిక్: కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం కుంభమేళాను ప్రారంభించారు. నాసిక్లో ఈరోజు  ఉదయం ఆయన కొందరు ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల నడుమ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాసిక్ త్రయంబకేశ్వర్లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement