ప్రణబ్ ముఖర్జీతో నరేంద్ర మోడీ భేటీ | Narendra Modi meets Pranab Mukherjee | Sakshi

ప్రణబ్ ముఖర్జీతో నరేంద్ర మోడీ భేటీ

Published Mon, Sep 8 2014 9:08 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రణబ్ ముఖర్జీతో నరేంద్ర మోడీ భేటీ - Sakshi

ప్రణబ్ ముఖర్జీతో నరేంద్ర మోడీ భేటీ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాష్ట్రపతితో ప్రధాని చర్చించినట్టు సమాచారం.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాష్ట్రపతితో ప్రధాని చర్చించినట్టు సమాచారం. అయితే వీరి భేటికి సంబంధించి రాష్ట్రపతిభవన్ కానీ, ప్రధాని కార్యాలయం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

భారీ వరదలు అతలాకుతలం చేసిన జమ్మూకాశ్మీర్ లో చేపట్టిన సహాయక చర్యల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారని తెలుస్తోంది. జపాన్ పర్యటన, ఆస్ట్రేలియాతో అణు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రణబ్ ను మోడీ కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement