ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి: మోదీ | PM Narendra Modi speaking at book release function in Parliament House | Sakshi
Sakshi News home page

ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి: మోదీ

Published Fri, Nov 25 2016 10:54 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి: మోదీ - Sakshi

ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి: మోదీ

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నాయకుడు లక్ష్మణ్ రావ్ మాధవ్ రావ్ ఇనామ్ దార్ పై రాసిన పుస్తక విడుదల కార్యక్రమానికి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. గుజరాతీ భాషలో రచించిన ఈ పుస్తకాన్ని రాజాభాయ్ తో కలిసి మోదీ రచించారు. ఈ సందర్భంగా మోదీ పార్లమెంటు హౌస్ లో మాట్లాడారు. యువతలో రాజ్యంగానికి సంబంధించిన అవగాహనను పెంపొందించేందుకు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. రాజ్యాంగం గురించి ఎక్కడ మాట్లాడుకున్నా.. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రస్తావన వస్తుందని, రాజ్యాంగం, అంబేద్కర్ ల మధ్య విడదీయలేని సంబంధం ఉందని అన్నారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement