నేడు తెలంగాణలో సెలవు | Today holiday in telangana | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణలో సెలవు

Published Tue, Jul 28 2015 9:13 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

నేడు తెలంగాణలో సెలవు - Sakshi

నేడు తెలంగాణలో సెలవు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మంగళవారం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలు పనిచేయవు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

తెలంగాణలో చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ రోజు సెలవు ప్రకటించాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. సోమవారం రాత్రి షిల్లాంగ్లో అబ్దుల్ కలాం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement