నీటి కేటాయింపు, వాడకంలో వివాదం తలెత్తితే.. పరిష్కారం అంత సులభంగా రావటం లేదు. ఆయా నదులపై ఆధారపడ్డ రాష్ట్రాలు తవుకు అన్యాయుం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తే.
నీటి కేటాయింపు, వాడకంలో వివాదం తలెత్తితే.. పరిష్కారం అంత సులభంగా రావటం లేదు. ఆయా నదులపై ఆధారపడ్డ రాష్ట్రాలు తవుకు అన్యాయుం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తే.. సవుస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తోంది. అరుుతే ఈ ట్రిబ్యునల్లో ఆయూ రాష్ట్రాలు తవుతవు వాదనలను వినిపించటం, తర్వాత ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించటం, అది అవుల్లోకి రావటం, తీర్పుపై వుళ్లీ అభ్యంతరాలు రావటం సర్వసధారణమైంది. దాంతో రాష్ట్రాల వుధ్య నెలకొన్న జల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఫలితంగా సదరు నదులపై ఆధారపడ్డ ప్రజల వుధ్య శత్రుత్వం పెరిగిపోతోంది. ఉదాహరణకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వుధ్య కొనసాగుతున్న కావేరి జల వివాదం తరచుగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పడి సువూరు 24 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా పరిష్కారానికి రాలేకపోతున్నారు. ఆఖరికి దేశ ప్రధాన వుంత్రి కల్పించుకునే దశకు చేరినా.. సవుస్యకు పరిష్కార వూర్గం కనిపించటం లేదు.
పదేళ్లుగా సా...గుతున్న కృష్ణా ట్రిబ్యునల్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వుహారాష్ట్రల వుధ్య నెలకొన్న కృష్ణా జల వివాద పరిష్కారానికి ఉద్దేశించినరెండో కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడి పదేళ్లు. వుధ్యంతర తీర్పును వెల్లడించినా.. దీనిపై అన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వుళ్లీ సవరణల కోసం వాదనలు కొనసాగుతున్నాయి. వంశధార ట్రిబ్యునల్ పరిస్థితి కూడా ఇంతే. వంశధార నదిపై వునకు, ఒరిస్సాకు ఉన్న అభ్యంతరాలను పరిశీలించటానికి ఉద్దేశించిన ఈ ట్రిబ్యునల్ ఏర్పడి నాలుగేళ్లయినా వాదనల ప్రక్రియ ముగియలేదు.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి: ఇతర రాష్ట్రాల్లోని ట్రిబ్యునళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పంజాబ్, హర్యానాల వుధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించటానికి రావి - వియూస్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. కొందరు దుండగులు ట్రిబ్యునల్ సభ్యుడిని హత్య చేయుటంతో ఆ వివాదం ముందుకు కదలటం లేదు. కర్ణాటక - గోవా వుధ్య జల వివాద పరిష్కారం కోసం వుహాదారుు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఇలా పలు ట్రిబ్యునళ్లు విడివిడిగా ఆయూ రాష్ట్రాల జల వివాదాలను పరిశీలిస్తున్నారుు. అరుుతే ఇవి తుది తీర్పును ప్రకటించటం, దానిని అవులు పరచటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
-
శతాబ్దాలు గడిచినా పరిష్కారం కష్టమే!
-
సాగర్, శ్రీశైలంతో పాటు జూరాలపై నియంత్రణ బోర్డులు తప్పవు
-
కృష్ణా జలాలపై ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలతో ఏళ్లుగా వివాదాలు
-
ఆంధ్రప్రదేశ్ విభజనతో జల వివాదాలు మరింత సంక్లిష్టమవుతాయి
-
ప్రత్యేక అథారిటీలతో కేంద్ర పర్యవేక్షణలోకి ప్రాజెక్టులు
-
నికర జలాల కేటాయింపులు లేని కొత్త ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకం
-
జల వివాదాలు రేగితే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. పరిష్కారానికి దశాబ్దాలు
-
తమిళనాడు - కర్ణాటక మధ్య పాతికేళ్లుగా చల్లారని ‘కావేరి’ చిచ్చు
-
కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఎదుట కూడా పదేళ్లుగా సాగుతున్న వాదనలు
-
దేశంలోని ఇతర రాష్ట్రాల మధ్య జల పంపిణీ వివాదాలదీ ఇదే పరిస్థితి