‘అంత్య’ శోభితం | 2nd day godavari anthya pushkar | Sakshi
Sakshi News home page

‘అంత్య’ శోభితం

Aug 1 2016 11:18 PM | Updated on Mar 21 2024 7:06 PM

2nd day godavari anthya pushkar 1
1/5

జలంలో కోలాహలం.. గోదారంతా సంబరం.. అంత్య పుష్కర శోభితం.. భద్రాచలం. రెండో రోజు కూడా భక్త జన ప్రవాహం.. సుమారు 20వేల మందికి పైగా పుణ్యస్నానం..నదిలో వెలిగిన దీపాలు.. పితదేవతలకు తర్పణాలు.. ముల్తైదువుల వాయినాలు.. కుటుంబం, బంధుమిత్రుల సపరివార సమేతంగా సందడిమయం.. గౌతమి తీరం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తరలివచ్చి.. గోదారమ్మను భక్తితో కొలిచి.. రామయ్యను దర్శించుకొని.. పునీతులైన భక్తజనంతో సోమవారం భద్రగిరి పులకించిపోయింది. - రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పార్ధసారథి కుటుంబ సమేతంగా పుష్కరస్నానం

2nd day godavari anthya pushkar2
2/5

జలంలో కోలాహలం.. గోదారంతా సంబరం.. అంత్య పుష్కర శోభితం.. భద్రాచలం. రెండో రోజు కూడా భక్త జన ప్రవాహం.. సుమారు 20వేల మందికి పైగా పుణ్యస్నానం..నదిలో వెలిగిన దీపాలు.. పితదేవతలకు తర్పణాలు.. ముల్తైదువుల వాయినాలు.. కుటుంబం, బంధుమిత్రుల సపరివార సమేతంగా సందడిమయం.. గౌతమి తీరం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తరలివచ్చి.. గోదారమ్మను భక్తితో కొలిచి.. రామయ్యను దర్శించుకొని.. పునీతులైన భక్తజనంతో సోమవారం భద్రగిరి పులకించిపోయింది.

2nd day godavari anthya pushkar3
3/5

జలంలో కోలాహలం.. గోదారంతా సంబరం.. అంత్య పుష్కర శోభితం.. భద్రాచలం. రెండో రోజు కూడా భక్త జన ప్రవాహం.. సుమారు 20వేల మందికి పైగా పుణ్యస్నానం..నదిలో వెలిగిన దీపాలు.. పితదేవతలకు తర్పణాలు.. ముల్తైదువుల వాయినాలు.. కుటుంబం, బంధుమిత్రుల సపరివార సమేతంగా సందడిమయం.. గౌతమి తీరం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తరలివచ్చి.. గోదారమ్మను భక్తితో కొలిచి.. రామయ్యను దర్శించుకొని.. పునీతులైన భక్తజనంతో సోమవారం భద్రగిరి పులకించిపోయింది.

2nd day godavari anthya pushkar4
4/5

జలంలో కోలాహలం.. గోదారంతా సంబరం.. అంత్య పుష్కర శోభితం.. భద్రాచలం. రెండో రోజు కూడా భక్త జన ప్రవాహం.. సుమారు 20వేల మందికి పైగా పుణ్యస్నానం..నదిలో వెలిగిన దీపాలు.. పితదేవతలకు తర్పణాలు.. ముల్తైదువుల వాయినాలు.. కుటుంబం, బంధుమిత్రుల సపరివార సమేతంగా సందడిమయం.. గౌతమి తీరం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తరలివచ్చి.. గోదారమ్మను భక్తితో కొలిచి.. రామయ్యను దర్శించుకొని.. పునీతులైన భక్తజనంతో సోమవారం భద్రగిరి పులకించిపోయింది.

2nd day godavari anthya pushkar5
5/5

జలంలో కోలాహలం.. గోదారంతా సంబరం.. అంత్య పుష్కర శోభితం.. భద్రాచలం. రెండో రోజు కూడా భక్త జన ప్రవాహం.. సుమారు 20వేల మందికి పైగా పుణ్యస్నానం..నదిలో వెలిగిన దీపాలు.. పితదేవతలకు తర్పణాలు.. ముల్తైదువుల వాయినాలు.. కుటుంబం, బంధుమిత్రుల సపరివార సమేతంగా సందడిమయం.. గౌతమి తీరం. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తరలివచ్చి.. గోదారమ్మను భక్తితో కొలిచి.. రామయ్యను దర్శించుకొని.. పునీతులైన భక్తజనంతో సోమవారం భద్రగిరి పులకించిపోయింది.

Advertisement

పోల్

Advertisement