స్కోడా ఎస్‌యూవీ బుకింగ్స్‌ షురూ..ప్రైస్ ఎంతో తెలుసా? | Skoda Reopens Bookings For Kodiaq In India | Sakshi
Sakshi News home page

స్కోడా ఎస్‌యూవీ బుకింగ్స్‌ షురూ..ప్రైస్ ఎంతో తెలుసా?

Aug 11 2022 7:30 AM | Updated on Aug 11 2022 7:59 AM

Skoda Reopens Bookings For Kodiaq In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా ఎస్‌యూవీ కొడియాక్‌ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది.

జనవరి–మార్చిలో డెలివరీలు ఉంటాయని కంపెనీ బుధవారం ప్రకటించింది.

ఎక్స్‌షోరూంలో ధర రూ.37.49 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉంది. రూ.50,000 చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

గతంలో కొడియాక్‌ బుకింగ్స్‌ను కంపెనీ జనవరిలో ప్రారంభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement