సాక్షి మనీ మంత్రా: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 19400 దాటిన నిఫ్టీ  | Sakshi Money Mantra: Today Stock Market Updates By Karunya Rao On August 23rd, 2023 - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 19400 దాటిన నిఫ్టీ 

Published Wed, Aug 23 2023 9:36 AM | Last Updated on Wed, Aug 23 2023 11:15 AM

today stock market update 23 august 2023 money mantra - Sakshi

Today Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. క్రితం రోజు ఒరవడే కొనసాగుతోంది. ఉదయం 9.15 గంటలకు ట్రేడింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 65,234 పాయింట్ల వద్ద.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 19,412 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఎన్‌ఎస్‌ఈలో హిందాల్కో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, సిప్లా, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. అలాగే సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలు టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.  

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement