ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ
సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల
జవాబుపత్రాలను ఆన్లైన్లో ఎగ్జామినర్లు
దిద్దే ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేసి, విధి విధానాలు సూచించారు. శుక్రవారం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ మూల్యాంకనం ప్రారంభానికి చర్యలు ప్రారంభమయ్యాయి.
ఆన్లైన్ మూల్యాంకనంపై ప్రత్యేక కథనం.