జైపూర్: కంపోస్ట్ పిట్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, వాటి ద్వారా వచ్చే ఎరువులను నర్సరీలు, పల్లెప్రకృతి వనంలో మొక్కలకు అందించాలని డీపీవో వెంకటేశ్వర్రావు తెలిపారు. మండలంలోని ముదిగుంట, జైపూర్ గ్రామ పంచాయతీలను బుధవారం ఆయన సందర్శించారు. సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి కంపోస్ట్ ఎ రువుల తయారీపై పలు సూచనలు చేశారు. రోడ్లు, డ్రెయినేజీలు నిరంతరం శుభ్రం చేయాలని, ప్రతీ రోజు ఇంటింటికీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వా రా చెత్త సేకరించాలని తెలిపారు. ఎంపీవో అనిల్కుమార్, పంచాయతీ కార్యదర్శులు ఉదయ్, సురేశ్, సిబ్బంది ఉన్నారు.
కంపోస్టు ఎరువు ఉపయోగించాలి
Published Wed, May 22 2024 11:45 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్
- కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న నీతా అంబానీ
- కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ వారిపై 'రేణూ దేశాయ్' ఫైర్
- ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!
- T20 World Cup 2024: ఆసీస్పై టీమిండియా విజయం.. హిట్మ్యాన్ ఖాతాలో రికార్డుల వెల్లువ
- చికెన్, ఫిష్ కబాబ్స్ల్లో కృత్రిమ రంగుల వాడకం నిషేధం!
- మణిపూర్లో ‘కుకీ’ల కొత్త డిమాండ్.. బీజేపీ నిర్ణయమేంటి?
- లీకైన ఫోటోలు.. దుమారం రేపుతున్న త్రిష, విజయ్ వ్యవహారం
- కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
- కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు?
Advertisement