– ఊర్కొండ | - | Sakshi
Sakshi News home page

– ఊర్కొండ

Published Sat, Feb 1 2025 1:47 AM | Last Updated on Sat, Feb 1 2025 1:47 AM

-

ఊర్కొండపేట అభయాంజనేయస్వామి శుక్రవారం గజవాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం గజ వాహనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. హనుమాన్‌ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

మ్మడి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నా నిధులు, ప్రోత్సాహం లేక ఆశించినంత పురోగతి సాగడం లేదు. నల్లమల అటవీప్రాంతం, సుందరమైన కృష్ణాతీర ప్రాంతాలు, పురాతన దేవాలయాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యాటకాభివృద్ధికి అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టిపెట్టడం లేదు. ఉమ్మడి జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలతో టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పర్యాటక అభివృద్ధికి ఊతం ఇచ్చేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement