జడ్జి హత్య కేసు సీబీఐకి | Jharkhand government recommends CBI probe in judge death | Sakshi
Sakshi News home page

జడ్జి హత్య కేసు సీబీఐకి

Aug 1 2021 4:25 AM | Updated on Aug 1 2021 4:25 AM

Jharkhand government recommends CBI probe in judge death - Sakshi

రాంచీ: ధన్‌బాద్‌ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను దుండగులు సెవెన్‌ సీటర్‌ ఆటోతో ఢీకొట్టి చంపిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని జార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని శనివారం సిఫారసు చేశారు. జూలై 28న మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన 50 ఏళ్ల ఉత్తమ్‌ ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగా వెనకనుంచి ఆటోతో ఢీకొట్టిన వీడియో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం
తెలిసిందే.  

Advertisement
 
Advertisement
Advertisement