‘ఏపీ శిక్షణ, ఉపాధి’ సమాఖ్య నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

‘ఏపీ శిక్షణ, ఉపాధి’ సమాఖ్య నూతన కార్యవర్గం

Published Mon, Mar 3 2025 2:08 AM | Last Updated on Mon, Mar 3 2025 2:08 AM

-

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య (ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లోని ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ ఆఫీసర్స్‌)2025–2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని సమాఖ్య నూతన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.వి.సురేంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నిక చీరాలలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిందని పేర్కొన్నారు. కమిటీ ఉపాధ్యక్షుడిగా జి.ప్రకాష్‌ బాబు, ప్రధాన కార్యదర్శిగా వి.జగదీష్‌ కుమార్‌, కోశాధికారిగా డాక్టర్‌ పి.ఎల్‌.మాధవరావు ఇతర సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement