అనంత టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు | TDP Leaders Internal Clashes Once Again Revealed In Kalyandurg | Sakshi
Sakshi News home page

అనంత టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు, ఫ్లెక్సీలకు నిప్పు

Published Mon, Jun 28 2021 11:08 AM | Last Updated on Mon, Jun 28 2021 5:35 PM

TDP Leaders Internal Clashes Once Again Revealed In Kalyandurg - Sakshi

సాక్షి, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమామహేశ్వరనాయుడుకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్ధులు చించి, నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉమామహేశ్వరనాయుడు అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఇరు వర్గీయులు పార్టీ సమావేశాల్లో ఘర్షణలకు దిగిన విషయం తెలిసిందే.


చదవండి: ఏబీఎన్‌ రాధాకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement