● నలుగురిపై కేసు నమోదు
జలదంకి: మండలంలోని చోడ వరం అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి అక్రమంగా జామాయిల్ను నరికి ఇతర ప్రాంతానికి తరలిస్తుండగా కావ లి అటవీ శాఖాధికారులు దాడు లు నిర్వహించారు. చోడవరానికి చెందిన నన్నూరి వీరయ్య, చెరుకూరి కొండయ్య, నన్నూరి మహేంద్ర, టి.మనోహర్ అనే నలుగురు వ్యక్తులను అదుపులో కి తీసుకున్నారు. వారిని, ట్రాక్ట ర్ను కావలి అటవీ శాఖ కార్యా లయానికి తరలించారు. శుక్రవా రం ఫారెస్ట్ రేంజ్ అధికారి కె.రామిరెడ్డి మాట్లాడుతూ చోడ వరం అటవీ ప్రాంతంలో అక్రమంగా జామాయిల్ను నరికి తరలిస్తున్నారని ఉన్నతాధికారు ల నుంచి సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నా రు. నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. జరిమానా విధించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment