తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 12న ఇఫ్తార్ విందు | Hyderabad: Government Organises Iftar Party At Lb Stadium On April 12 | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 12న ఇఫ్తార్ విందు

Apr 8 2023 7:13 PM | Updated on Apr 8 2023 7:26 PM

Hyderabad: Government Organises Iftar Party At Lb Stadium On April 12 - Sakshi

సాక్షి,హైద‌రాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న ఇఫ్తార్ విందు నిర్వహించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఇఫ్తార్‌ విందుకు కోసం ఎల్‌బీ స్టేడియంలో అధి​కారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇఫ్తార్‌ విందులో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన‌నున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రంజాన్‌ పండుగ నేపథ్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement