![Telangana: Rajesh Srivastava Takes Charge As POWERGRID ED - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/8/SRIVATSAVA.jpg.webp?itok=EyUnzhxQ)
సాక్షి, హైదరాబాద్: పవర్ గ్రిడ్ సదరన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాజేష్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఆయన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. 1984లో ఆయన ఎన్టీపీసీలో చేరారు.
ఆ తర్వాత 1991 వరకు సీనియర్ ఇంజనీర్గా పని చేశారు. ట్రాన్స్మిషన్, లైన్స్, ప్రాజెక్ట్స్ విభాగాల్లో ఆయన 34 ఏళ్ల పాటు సేవలు అందించారు. సదరన్ సీజీఎంగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీగా నియమితులవడంపై సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment