పవర్‌ గ్రిడ్‌ ఈడీగా రాజేశ్‌ శ్రీవాత్సవ | Telangana: Rajesh Srivastava Takes Charge As POWERGRID ED | Sakshi
Sakshi News home page

పవర్‌ గ్రిడ్‌ ఈడీగా రాజేశ్‌ శ్రీవాత్సవ

Published Fri, Jul 8 2022 12:50 AM | Last Updated on Fri, Jul 8 2022 3:18 PM

Telangana: Rajesh Srivastava Takes Charge As POWERGRID ED - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవర్‌ గ్రిడ్‌ సదరన్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రాజేష్‌ శ్రీ­వా­త్సవ నియ­మితు­ల­య్యారు. ఆయన తెలంగా­ణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్‌­చార్జిగా వ్యవహ­రించనున్నారు. 1984లో ఆయన ఎన్టీపీసీలో చేరారు.

ఆ తర్వాత 1991 వరకు సీనియర్‌ ఇంజనీర్‌గా పని చేశారు. ట్రాన్స్‌మిషన్, లైన్స్, ప్రాజెక్ట్స్‌ విభాగాల్లో ఆయన 34 ఏళ్ల పాటు సేవలు అందించారు. సదరన్‌ సీజీఎంగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీగా నియమి­తులవడంపై సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement