
ఎండీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో ఉంటుందని చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన సంవత్సర కానుక ప్రకటించింది. తల్లిదండ్రులతోకలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12 ఏళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో ఉంటుందని చెప్పారు.
(చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా )