అవినీతి సొమ్మును కక్కించడానికే కోర్టుకు | nagam janardhan reddy fired on kcr corruption | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 22 2016 1:18 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

సీఎం కేసీఆర్ నుంచి అవినీతి సొమ్మును కక్కించడానికే న్యాయస్థానంలో పోరాడుతున్నానని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీఓ 146ను అడ్డం పెట్టుకుని కేవలం 10-15 శాతం మిగిలిపోయిన ప్రాజెక్టులకు కూడా అంచనాల విలువను భారీగా పెంచారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement