పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్ | Vijayawada honour killing case, najma lover deepak arrest | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 9 2016 6:42 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

విజయవాడలో జరిగిన పరు వు హత్య కేసులో మృతురాలు నజ్మా ప్రియుడు దీపక్‌ను, హత్య చేసిన తల్లి బీబీజానీని పోలీసు లు శుక్రవారం అరెస్టు చేశారు. తన కుమార్తెను లైంగికంగా ఇబ్బందిపెట్టాడని, ఇద్దరూ తీయిం చుకున్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికాకుండా చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడని నజ్మా తండ్రి మైసూర్ జాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement