‘క్రైస్ట్‌చర్చ్‌’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు | Hyderabad techie, Kerala PG student killed in New Zealand terror attak | Sakshi
Sakshi News home page

‘క్రైస్ట్‌చర్చ్‌’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు

Mar 17 2019 4:49 PM | Updated on Mar 22 2024 11:31 AM

 న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ మసీదు కాల్పుల్లో మృతిచెందిన 49 మందిలో ముగ్గురు భారతీయులున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అందులో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హసన్‌ ఫరాజ్‌(31), రెస్టారెంట్‌ వ్యాపారి మహ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌(47) కాగా, మరొకరు కేరళలోని త్రిసూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ ఆన్సీ అలీగా గుర్తించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement