కంకిపాడు : కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కండలంపాడులో సోమవారం ఉదయం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాటాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
Published Mon, Aug 3 2015 10:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
కంకిపాడు : కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కండలంపాడులో సోమవారం ఉదయం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాటాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.