రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం | 30 lakh worth sarees seized in BJP Leader Raghurama Krishnam Raju's godown | Sakshi
Sakshi News home page

రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం

Published Fri, Mar 14 2014 8:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం - Sakshi

రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం

ఎన్నికలు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ గోడౌన్ నుంచి రూ. 30 లక్షలు విలువ చేసే చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గోడౌన్ బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు చెందినదని పోలీసులు వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న ఆ చీరలను మహిళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement