ఏఎస్పీ శరత్బాబు గన్మెన్ ఏకే-47 మిస్ఫైర్ అవడంతో డ్రైవర్ రమేష్ మృతిచెందారు.
వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ చనిపోయారు. కాగా రమేష్ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు.
Published Sun, Sep 3 2017 3:34 PM | Last Updated on Tue, Jun 4 2019 6:41 PM
ఏఎస్పీ శరత్బాబు గన్మెన్ ఏకే-47 మిస్ఫైర్ అవడంతో డ్రైవర్ రమేష్ మృతిచెందారు.