పశువులకాపరిపై ఎలుగు దాడి | Bear attacks man | Sakshi
Sakshi News home page

పశువులకాపరిపై ఎలుగు దాడి

Published Sat, Sep 12 2015 7:27 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

Bear attacks man

కుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుడ్లనాయినిపల్లె గ్రామంలో శనివారం ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పశువులను కాస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి పశువుల కాపరులు తమ ప్రాణాలు రక్షించుకొని అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement