బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయడం హర్షనీయం | Chetti Palguna Is Happy With Stopping Bauxite Mining | Sakshi
Sakshi News home page

బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయడం హర్షనీయం

Published Wed, Jun 26 2019 7:46 PM | Last Updated on Wed, Jun 26 2019 8:11 PM

Chetti Palguna Is Happy With Stopping  Bauxite Mining - Sakshi

సాక్షి, అరకు : బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, వారు జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరకు లోయలో సంబరాలు నిర్వహించిన అనంతరం స్థానిక గిరిజనులతో కలిసి వైఎస్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అశోక్‌, సుబ్రమణ్యం,భాస్కర్‌, చిన్నారావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement