చిదంబరంతో భేటీ అయిన నరసింహన్ | Governor Narasimhan meets Chidambaram in Delhi | Sakshi
Sakshi News home page

చిదంబరంతో భేటీ అయిన నరసింహన్

Oct 23 2013 11:10 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హస్తినలో బిజీబిజీగా ఉన్నారు.ఆర్థిక మంత్రి చిదంబరంతో ఆయన బుధవారం భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హస్తినలో బిజీబిజీగా ఉన్నారు.ఆర్థిక మంత్రి చిదంబరంతో ఆయన బుధవారం భేటీ అయ్యారు. నార్త్బ్లాక్లో ఈ సమావేశం జరుగుతోంది.రాష్ట్ర విభజన నేపథ్యంలో గవర్నర్  భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సాయంత్రం కేంద్ర హోమంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా నరసింహన్ కలవనున్నారు. కేంద్ర పెద్దల పిలుపుపై  నరసింహన్  నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రక్రియను మంత్రుల బృందం(జీవోఎం) ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గవర్నర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement