రేపట్నుంచి జీవీఎంసీలో సమ్మె సైరన్!
Published Sun, Oct 20 2013 10:06 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. సోమవారం నుంచి విధులకు హాజరుకావడం లేదంటూ కార్మికులు సమ్మె నోటిస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుమారు మూడు వేల మంది కార్మికులు సమ్మె చేపట్టడంతో జీవీఎంసీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Advertisement
Advertisement