వ్యక్తిపై కత్తితో దాడి | Man attacked by knife | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై కత్తితో దాడి

Published Fri, Jan 8 2016 4:31 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man attacked by knife

ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : ఏలూరు పట్టణంలోని చేపలతూము సెంటర్ వద్ద చిన్నికృష్ణ(34) అనే వ్యక్తిపై ఐదుగురు వ్యక్తులు శుక్రవారం కత్తితో దాడి చేశారు. పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు తెలిసింది. ఈ దాడిలో ఓ కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్‌తో పాటు మీసాల దుర్గారావు, మేకల కిట్టు, చిప్పాడ సాయి, జగదీశ్ అనే నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన చిన్నికృష్ణను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement