విజిలెన్స్‌ మోనటరింగ్ కమిటీ చైర్మన్‌గా మురళీమోహన్ | Murali mohan charge as Vigilance monitoring Committee Chairman | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ మోనటరింగ్ కమిటీ చైర్మన్‌గా మురళీమోహన్

Published Tue, Sep 16 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

విజిలెన్స్‌ మోనటరింగ్ కమిటీ చైర్మన్‌గా మురళీమోహన్

విజిలెన్స్‌ మోనటరింగ్ కమిటీ చైర్మన్‌గా మురళీమోహన్

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీకి చైర్మన్, కో-చైర్మన్లను నియమిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ నియమితులయ్యారు. కో-చైర్మన్లుగా కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, కో-చైర్‌పర్సన్‌గా అరకు ఎంపీ కొత్తపల్లి గీతను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement