వారే టీడీపీలో చేరారు: రఘువీరా | n.raghuveera fires on tdp | Sakshi
Sakshi News home page

వారే టీడీపీలో చేరారు: రఘువీరా

Published Tue, Jun 23 2015 2:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

వారే టీడీపీలో చేరారు: రఘువీరా - Sakshi

వారే టీడీపీలో చేరారు: రఘువీరా

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో మేము తప్ప ఎవ్వరూ మిగలరని ప్రకటించిన వాళ్లే టీడీపీలో చేరి పదవులు అనుభవిస్తున్నారని జేసీ సోదరులను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి పోయిన తర్వాత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం అనంతపురంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement