పసుపు కుంకుమ లోగుట్టు విప్పిన ఎమ్మెల్యే గిడ్డి | Pasupu Kumkuma Money Not Reached To Womens Says Giddi Eswari | Sakshi
Sakshi News home page

పసుపు కుంకుమ లోగుట్టు విప్పిన టీడీపీ ఎమ్మెల్యే

Published Fri, Feb 8 2019 11:58 AM | Last Updated on Fri, Feb 8 2019 10:14 PM

Pasupu Kumkuma Money Not Reached To Womens Says Giddi Eswari - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకంపై ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ పథకం డబ్బులు నేరుగా మహిళలకు అందడంలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం చెక్కులే ఇస్తున్నారని, బ్యాంకులు ఆ డబ్బులను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వడంలేదని ఆమె తెలిపారు. గతంలో ఇచ్చిన చెక్కులు కూడా ఇంతవరకు డబ్బులు అందలేదని ఆమె వెల్లడించారు. మహిళలకు బ్యాంకర్లు డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement