
మృత్యుంజయుడు
నాలుగేళ్ల చిన్నారి మృత్యుంజయుడని నిరూపించుకున్నాడు.
కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన నాలుగేళ్ల నిఖిల్చంద్ శ్రీచైతన్య స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. ఉదయం 10.30 గంటల సమయంలో మూడో అంతస్తులోని నర్సరీ క్లాస్రూమ్ పక్కనే ఉన్న ఖాళీ గది కిటికీలో నుంచి కిందకు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి నిఖిల్చంద్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.