బడ్జెట్పై చర్చ ప్రారంభించనున్న వైఎస్ జగన్ | today ys jagan mohan reddy to starts discussion on ap budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్పై చర్చ ప్రారంభించనున్న వైఎస్ జగన్

Published Mon, Mar 16 2015 9:11 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

ఫైల్ ఫోటో - Sakshi

ఫైల్ ఫోటో

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడీవేడిగా జరగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్పై నేడు శాసనసభలో చర్చ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం బడ్జెట్పై చర్చ ప్ర్రారంభిస్తారు. కాగా ప్రతిపక్ష నేత నాలుగు రోజుల ముందే బడ్జెట్పై అధికార పార్టీని కడిగి పారేస్తామని వెల్లడించటంతో ప్రభుత్వానికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది. దీంతో వైఎస్ జగన్ ప్రసంగంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రతిపక్షంపై ఎదురు దాడి చేసేందుకు కొంతమంది మంత్రులను సిద్ధం చేసినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement