శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల | water release from srisailam dam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల

Published Wed, Aug 26 2015 10:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదల బుధవారం ఉదయం ప్రారంభమైంది.

కర్నూలు : శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదల బుధవారం ఉదయం ప్రారంభమైంది. తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. దీంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు నీటి విడుదల ప్రారంభించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement