గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ | YS Jagan mohan reddy unveiled Gottipati narasaiah Statue at yaddanapudi | Sakshi
Sakshi News home page

గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

Published Thu, Dec 11 2014 12:41 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ - Sakshi

గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

యద్దనపూడి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా నరసయ్య విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్ను చూసేందుకు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement