24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య | Domestic air passenger traffic up 23% in 2016: DGCA | Sakshi
Sakshi News home page

24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య

Published Wed, Jan 18 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య

24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. 2015 డిసెంబర్‌ పోల్చుకుంటే 2016 డిసెంబర్‌లో 24% పెరిగినట్లు  డీజీసీఏ వెల్లడించింది. 2015 డిసెంబర్‌లో 77.09 లక్షల మంది విమాన సేవల్ని వినియోగించుకోగా..ఈ సంఖ్య 2016 డిసెంబర్‌లో 95.52 లక్షలకు చేరినట్లు వివరించింది. గత పూర్తి ఏడాదిలో సుమారుగా పది కోట్ల మంది ప్రయాణించగా.. 2015లో ఈ సంఖ్య 8.2 కోట్లుగా ఉంది. 11 దేశీయ విమానయాన సంస్థల్లో   ఇండిగో ఎయిర్‌లైన్స్‌ డిసెంబర్లో 38.48 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చి టాప్‌లో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement