సాక్షి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్ శవ రాజకీయాలు చేస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించినా అభ్యంతరం లేదని అన్నారు. నమ్మిన వారే హత్య చేశారని మృతుడి భార్యే చెప్పిందన్నారు. అదనపు గన్మెన్లు కావాలని డీజీపీని కోరిన కోమటిరెడ్డి శ్రీనివాస్ కుటుంబానికి రక్షణ కావాలని ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ మూడున్నరేళ్ల తన ఫోన్ కాల్ డేటా బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని, నయీమ్ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని వేముల ఆరోపించారు.
శ్రీనివాస్ హత్యతో సంబంధం లేదు: ఎమ్మెల్యే వీరేశం
Jan 30 2018 12:39 PM | Updated on Aug 29 2018 4:18 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
అప్పు డబ్బులు తిరిగి అడిగినందుకు గొంతు కోసి చంపేశాడు
లింగోజిగూడ: అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మన్నందుకు వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా అర్...
-
లహరి హత్యలో వల్లభ్రెడ్డి అరెస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు..
సాక్షి, హైదరాబాద్: నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వల్లభ్రెడ్డి భార్య లహరిని హత్య చేసిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, లహరి మృతి ...
-
గాజు ముక్కతో కళ్లలో పొడిచి.. బురదలో తొక్కి చంపి..
పరిగి: కలకలం రేపిన శిరీష మృతి మిస్టరీ కేసు వీ డింది. సొంత అక్క భర్తే హత్య చేసినట్లు విచారణ లో తేలిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలో మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాల ను వెల్లడించారు. వికార...
-
అది హత్యా.. ఆత్మహత్యా!.. 4 నెలల క్రితం బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, నల్గొండ: పన్నెండేళ్ల బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.. ఆత్మహత్యేమో అని భావించిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ గ్రామంలోని కొందరి వ్యవహారశైలిపై అనుమానంతో పోలీసులకు...
-
ఎట్టకేలకు బెజవాడ రాజశేఖర్ డెడ్బాడీ లభ్యం.. చంపింది అతనే!
సాక్షి, నల్లగొండ: జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు మండలం రసూల్గూడెంలో రాజశేఖర్(27) నాలుగు రోజలు క్రితం కిడ్నాప్కు గురయ్యాడు. అనంతరం రామచంద్రగూడెం శివారులో హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో రాజశేఖర్ను...
Advertisement