దోపిడికి గురవుతున్న భవన నిర్మాణ శాఖ | Building of being robbed Open in Google Transl | Sakshi
Sakshi News home page

దోపిడికి గురవుతున్న భవన నిర్మాణ శాఖ

Published Thu, Jul 21 2016 7:55 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

భవన నిర్మాణ కార్మికులు అడుగడుగునా దొపిడీకి గురవుతున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్‌ ఆరోపించారు.

  1. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్‌
  2. రామాయంపేట:  భవన నిర్మాణ కార్మికులు అడుగడుగునా దొపిడీకి గురవుతున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్‌ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరి దరి చేరడంలేదని ఆరోపించారు.

    ప్రతి కార్మికునికి ప్రభుత్వ పరంగా గహాలు మంజూరు చేయడంతోపాటు అర్హులైనవారికి నెలకు రూ. మూడువేల పింఛన్‌ మంజూరు చేయాలన్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కార్మికునికి  రూ. ఐదు లక్షల వరకు బ్యాంకు రుణాలు  అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement