ట్రిపుల్‌ ఐటీ మిగులు సీట్లకు కౌన్సెలింగ్ | counseling begin in Triple IT in Nuziveedu | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ మిగులు సీట్లకు కౌన్సెలింగ్

Published Tue, Aug 16 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

counseling begin in Triple IT in  Nuziveedu

నూజివీడు: నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. వెయిటింగ్ జాబితాలోని అభ్యర్థులకు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కౌన్సెలింగ్‌లో రెండు ట్రిపుల్‌ ఐటీలకు కలిపి 555 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ కౌన్సెలింగ్, ప్రత్యేక కేటగిరి, సూపర్‌ న్యూమరరీ సీట్లు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement