తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotee normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Fri, Jul 22 2016 8:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

devotee normal rush in tirumala

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 17 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,872 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement