పేద గర్భిణిలకు నెలకు ఒక్కసారి వైద్య సేవలందించాలని ప్రయివేటు గైనకాలజిస్టులకు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్ పథకం అమలులో భాగంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రయివేటు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులతో కలెక్టర్ గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
- ప్రయివేటు వైద్యులకు కలెక్టర్ వినతి