ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | one dies in RTC bus collisoned incident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Published Sun, Sep 4 2016 1:48 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

one dies in RTC bus collisoned incident

డిచ్‌పల్లి(నిజామాబాద్): రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బి.ధర్మారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఏసోబు(55) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయనను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement