
సహజరంగులనే వాడాలంట..
వినాయక ప్రతిమలకు సహజ రంగులనే వాడాలని శాస్ర్తవేత్తలను తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో: వినాయక ప్రతిమలు తయారు చేస్తున్న కళాకారులు తాము తయారుచేసే గణపతి ప్రతిమలకు సహజరంగులనే వినియోగించాలని పీసీబీ శాస్త్రవేత్తలు సూచించారు. ఈమేరకు పలువురు కళాకారులకు ఆదివారం హయత్నగర్లో నిర్వహించిన శిబిరంలో పీసీబీ శాస్త్రవేత్తలు రవీందర్ తదితరులు సహజరంగుల వినియోగంపై అవగాహన కల్పించారు.