మానవతా విలువలు పెంపొందించుకోవాలి | rally on human values | Sakshi
Sakshi News home page

మానవతా విలువలు పెంపొందించుకోవాలి

Published Sun, Dec 11 2016 11:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

సమాజంలో మానవతా విలువలు పెం పొందాల్సిన అవసరం ఉందని జేఎ¯ŒSటీయూ ప్రిన్సిపల్‌ ప్రహ్లాదరావు అన్నారు. మానవతా విలువల పెంపు అనే అంశంపై సత్యసాయి సేవా ఆర్గనైజేష¯Œన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌్ట్స కళాశాలో విద్యార్థుల ర్యాలీని ప్రిన్సిపల్‌ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

జేఎన్టీయూ ప్రిన్సిపల్‌ ప్రçహ్లాదరావు 
అనంతపురం : సమాజంలో మానవతా విలువలు పెం పొందాల్సిన అవసరం ఉందని జేఎ¯ŒSటీయూ ప్రిన్సిపల్‌ ప్రహ్లాదరావు అన్నారు. మానవతా విలువల పెంపు అనే అంశంపై సత్యసాయి సేవా ఆర్గనైజేష¯Œన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌్ట్స కళాశాలో విద్యార్థుల ర్యాలీని  ప్రిన్సిపల్‌ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి  ప్రారంభించారు. అనంతరం టవర్‌క్లాక్‌ వద్ద విద్యార్థులు మానవహారం నిర్మించారు. ప్రిన్సిపల్‌  మాట్లాడుతూ విదేశి సంస్కృతి మోజులో  యువత దేశ సంస్కృతిని విస్మరిస్తోందని ఆవేద న వ్యక్తం చేశారు.

యువతలో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ముందుకు రా వాలన్నారు.   మానవతా విలువలు పెంపొందించుటలో దేశ వ్యాప్తంగా సత్యసాయి ఆర్గనైజేష¯ŒS అనేక కార్యక్రమాలు చేస్తోందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు రామాంజప్ప తెలిపారు.  ఆర్గనైజేష¯ŒS కన్వీనర్‌ రామచంద్రమూర్తి, విద్యావాహినీ కన్వీనర్‌ నాగభూషణరావు గుప్తా, జేఎ¯Œన్టీయూ ప్రొఫెసర్‌ శివశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement