
సైకిల్ యాత్రకు వీడ్కోలు
కృష్ణానది పరిరక్షణకు సైకిల్ యాత్ర చేపట్టిన గౌరీశంకర్ను ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అభినందించారు. గురువారం ప్రెస్క్లబ్ వద్ద సైకిల్యాత్రకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వీడ్కోలు పలికారు.
Published Thu, Oct 13 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
సైకిల్ యాత్రకు వీడ్కోలు
కృష్ణానది పరిరక్షణకు సైకిల్ యాత్ర చేపట్టిన గౌరీశంకర్ను ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అభినందించారు. గురువారం ప్రెస్క్లబ్ వద్ద సైకిల్యాత్రకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వీడ్కోలు పలికారు.